బస్సుల కోసం గగ్గోలు...

బస్సుల కోసం గగ్గోలు...

విజయవాడలో ఆర్టీసీ బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న బస్సులను అమరావతి సెంటు పట్టా పేరుతో తరలించగా, ప్రయాణికులు మండుటెండలో అష్టకష్టాలు పడుతున్నారు. బస్సుల కోసం పడిగాపులు పడుతున్నా ఆర్టీసీ అధికారులు వారి ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బస్సులు ఎప్పుడొస్తాయని అడిగితే.. ఎప్పుడొస్తే అప్పుడు బస్సు ఎక్కడమే అంటూ ఆర్టీసీ అధికారులు వింత సమాధానం చెప్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు.

Next Story