By - Vijayanand |17 Jun 2023 10:04 AM GMT
దివ్యాంగుల ఫించన్ ను తీసేసారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశాడు ఓ దివ్యాంగుడు. కాకినాడ రూరల్ స్వామినగర్ కు చెందిన దివ్యాంగుడు పవన్ ముందు కన్నీటి పర్యంతం అయ్యాడు. కరోనా కాలంలో చాలా మంది ఫించన్ దారులు చనిపోయారని చెప్పారు. వాళ్ల ఫించన్ భారం ప్రభుత్వానికి తగ్గిపోయినా కాని... ఉన్నవారి కూడా తీసేసారని తన ఆవేదన వ్యక్తం చేశాడు. పవన్ దివ్యాంగుడికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com