84వ రోజుకు చేరుకున్న భట్టి పీపుల్స్ మార్చ్

84వ రోజుకు చేరుకున్న భట్టి పీపుల్స్ మార్చ్

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 84వ రోజుకు చేరుకుంది. ఇవాళ నక్కలగండి ప్రాజెక్టును సందర్శించనున్నారు. బీఆర్ఎస్‌ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టనున్నారు.

Next Story