మే 28న నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభం

మే 28న నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభం

మే 28న నూతన పార్లమెంట్‌ భవనం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు లోక్‌సభ సెక్రేటరియట్‌ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా గురువారం ప్రధానీ మోదీని కలిసి కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించాలి ఆహ్వానించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే నూతన పార్లమెంట్‌ భవనంలో 888 మంది ఎంపీలు రాజ్య సభలో 300 మంది రాజ్యసభ సభ్యులు కూర్చునే విధంగా సదుపాయాలు ఉండనున్నాయి.

Next Story