
By - Vijayanand |8 July 2023 6:14 PM IST
వరంగల్ పర్యటనలో 6వేల109 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ.511 కోట్లతో రైలు వ్యాగన్ పరిశ్రమకు శంకుస్థాపన చేయడంతో పాటుజగిత్యాల- వరంగల్ ఎన్హెచ్ పనులకు,మంచిర్యాల- వరంగల్ ఎన్హెచ్ పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం తన తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ దేశాభివృద్ధిలో తెలంగాణది కీలకపాత్ర అన్నారు.తెలుగువారి ప్రతిభ దేశసామర్థ్యాన్ని పెంచిందన్నారు. ఆర్థికవృద్ధి లోనూ తెలంగాణది ప్రధాన భూమిక అన్నారు. తెలంగాణ వికాసం కోసం చర్యలు చేపట్టామని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com