
By - Vijayanand |6 Aug 2023 2:01 PM IST
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. వీటిలో ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్లలో 55, బిహార్లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బంగాల్లో 37, మధ్యప్రదేశ్లో 34, అసోంలో 32, ఒడిశాలో 25, పంజాబ్లో 22, గుజరాత్, తెలంగాణలో 21, ఝార్ఖండ్లో 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 18, హరియాణాలో 15, కర్ణాటకలో 13 స్టేషన్లు ఉన్నాయి. రూ, 24 వేల 470 కోట్ల ఖర్చుతో చేపట్టనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com