By - Vijayanand |7 Aug 2023 8:15 AM GMT
తిరుపతిలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను చితకబాదారు పోలీసులు. శాంతియుత ర్యాలీని కొనసాగిస్తున్న వారిపై లాఠీ ఝుళిపించారు. పద్మావతి కల్యాణ మండపం ముందు కార్మికులపై పోలీసుల లాఠీ ఛార్జ్ చేశారు. పోలీసులను తోసుకుంటునే భారీ ర్యాలీగా ఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పదివేల మందికిపైగా కార్మికులు ఎస్పీడీసీఎల్ కార్యాయాలన్ని ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com