
By - Bhoopathi |12 Jun 2023 2:00 PM IST
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, స్టూడెట్స్తో కలిసి డాన్సులు వేసారు పోలీసులు. నల్గొండ జిల్లా సూర్యాపేట రూరల్ సిఐ సోమ్ నారాయణ సింగ్ డాన్సుల కార్యక్రమానికి హైలెట్ గా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె రన్లో పాల్గొన్నారు. డీజే టిల్లు అంటూ కుర్రకారుతో స్టెప్పులు వేసి యువతను ఉర్రూతలూగించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com