
By - Bhoopathi |22 Jun 2023 2:00 PM IST
అధిక ఎండలతో అనారోగ్యానికి గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పరామర్శించారు. కేతపల్లి సమీపంలో ఆయన బస చేసిన ప్రాంతానికి వెళ్లి... భట్టి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు పొంగులేటి. నల్గొండ జిల్లా పరిధిలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర యాత్ర సందర్భంగా రెండ్రోజుల క్రితం అధిక ఎండలతో అనారోగ్యానికి గురయ్యారు భట్టి. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com