
By - Vijayanand |12 Jun 2023 3:04 PM IST
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో పేదల ఇళ్లను తొలగించారు అధికారులు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్ల తొలగింపుపై బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు. ఇళ్ల తొలగింపుపై ప్రశ్నించిన వారి ఫోటోలు తీస్తూ కార్పొరేషన్ సిబ్బంది బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. బాధితులకు అండగా నిలిచారు టీడీపీ నాయకులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com