విద్యుత్ ఉద్యోగుల ఛలో విజయవాడ వాయిదా

విద్యుత్ ఉద్యోగుల ఛలో విజయవాడ వాయిదా

విద్యుత్ ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ పిలుపునిచ్చిన ఛలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది. అనుమతులు లేవని, ఎవరైనా కార్యక్రమంలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్‌లపై కొద్దిరోజుల క్రితమే ప్రభుత్వంతో ఉద్యోగ జేఏసీ చర్చలు జరిపింది. జేఏసీ చేసుకున్న ఒప్పందాన్ని స్ట్రగుల్ కమిటీ వ్యతిరేకిస్తోంది. ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్‌ను దాఖలు చేయనుంది.

Next Story