విజయవాడ విద్యుత్ సౌధ వద్ద పోలీసు బందోబస్తు

విజయవాడ విద్యుత్ సౌధ వద్ద  పోలీసు బందోబస్తు

విజయవాడలో విద్యుత్ సౌధావద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. విద్యుత్ ఉద్యోగులు.. ముట్టడి కార్యక్రమాన్ని విరమించుకున్నా కూడా... పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. మరోవైపు రోడ్లపై బారికేడ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో రెండు వేల మంది పోలీసులతో మోహరించారు.

Next Story