
By - Subba Reddy |22 Jun 2023 12:45 PM IST
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు మరోసారి రానున్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు నగరంలో జరుగుతుండగా ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ముర్ము హాజరవ్వనున్నారు. జూలై4న అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలో పాల్గొనేందుకు వస్తున్న ద్రౌపతి ముర్ము. ఈ కార్యక్రమం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అల్లూరి జయంతి ఉత్సవాలు జరగనుకున్నాయి. అయితే.. ఈ కార్యక్రమం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగనున్నాయి .సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కార్యక్రమం జరగనుంది. అల్లూరి జయంతి ఉత్సవాలను కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించనున్నది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com