By - Bhoopathi |18 Jun 2023 10:45 AM GMT
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లిలో కొండచిలువ హల్చల్ చేసింది. ఒక్కసారిగా ఊళ్లోకి దూసుకురావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అంతేకాదు,.. గ్రామస్తులు చూస్తుండగానే కుక్కను మింగేసింది కొండచిలువ. దీంతో స్థానికులు పరుగులు తీశారు. ఇక ప్రాణ భయంతో కొండచిలువను కొట్టి చంపారు. దీంతో మహిళలు, చిన్నారులు ఊపిరిపీల్చుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com