By - Vijayanand |11 July 2023 11:41 AM GMT
నిజామాబాద్ జిల్లాను తొలకరి పలకరించింది.రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిస్తున్నాయి.గత 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే నైరుతి సీజన్లో దాదాపు 90 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. కేవలం 17 సెంటీమీటర్లు కురిసిన పరిస్థితి నెలకొంది. అటు శ్రీరాం సాగర్, నిజాం సాగర్లలో జలకళ తప్పింది.గోదావరి, మంజీర నదుల్లో నీటి ప్రవాహం తగ్గింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com