రాజ్‌భవన్‌లో రాఖి ఫర్ సోల్జర్స్ కార్యక్రమం

రాజ్‌భవన్‌లో రాఖి ఫర్ సోల్జర్స్ కార్యక్రమం

భారత దేశం ఎన్నో సంస్కృతుల సమ్మేళనం అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. రాఖి పండుగ అన్నా, చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అన్నారు. రాజ్‌భవన్‌లో ఘనంగా రాఖి ఫర్ సోల్జర్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మీ ఫోర్స్ సోల్జర్స్‌తో పాటు, విద్యార్ధులు పాల్గొన్నారు. వారికి గవర్నర్ తమిళిసై రక్షా బంధన్ కట్టారు. చంద్రయాన్ 3 సక్సెస్ కావడం భారత దేశానికి గర్వకారణం అన్న ఆమె.. త్వరలోనే మనం స్యూరుడిపై అడుగుపెట్టబోతున్నామన్నారు.

Next Story