రెండేళ్లుగా బాలికపై అత్యాచారం..స్వామిజీ అకృత్యాలు

రెండేళ్లుగా బాలికపై అత్యాచారం..స్వామిజీ అకృత్యాలు

బాలికను రెండేళ్లుగా అత్యాచారం చేసిన పూర్ణానంద స్వామిజీని పోలీసులు విచారిస్తున్నారు. జ్ఞాననంద ఆశ్రమానికి చేరుకుని ఆరా తీస్తున్నారు. మరోవైపు పూర్ణనంద స్వామిజీ వివాదాస్పద స్వామీ అంటున్నారు వెంకోజీ పాలెం గ్రామస్థులు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయని గతంలోనూ ఓ రేప్‌ కేసు నమోదైనట్లు తెలిపారు. భూకబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేయడం స్వామీజీకి అలవాటుగా మారిందన్నారు. ఇప్పటికైనా స్వామిజీ అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటున్నారు గ్రామస్థులు.


Next Story