
By - Chitralekha |22 July 2023 3:20 PM IST
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పర్యాటక శోభ సంతరించుకుంది. చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు నిండుకుండల్లా మారాయి. జోరువానలోనే జలకాలాడుతూ యువకులు చేపలు పడుతున్నారు. విద్యాసంస్థలకు వరుసగా సెలవులు రావడంతో విద్యార్థులు జలకళను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com