
By - Vijayanand |8 Aug 2023 12:45 PM IST
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని తరలిస్తున్న ఓ అంబులెన్స్ కలక్వర్ట్కు ఢీకొనింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీళ్లంతా బయ్యారం మండలం ఇస్తాళ్లపురం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com