
By - Vijayanand |17 July 2023 5:05 PM IST
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సర్పంచులు ఆందోళన చేపట్టారు. పంచాయితీలో దొంగలు పడి నిధులు దోచేసారంటూ ఆందోళన ర్యాలీ చేపట్టారు. 14,15వ ఆర్ధిక సంఘం నిధులు దోచేసారంటూ ఆరోపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 12,910 పంచాయితీలలో 8,660కోట్లు నిధులు సర్పంచులకు తెలియకుండా నిధులు మాయం చేసారన్నారు. మాకు తెలియకుండా నిధులు మాయం చేసిన వారిపై సైబర్ నేరంగా కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేసారు, తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సమాఖ్య అధ్యక్షురాలు నాగాబత్తుల శాంతకుమారి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com