
By - Chitralekha |24 July 2023 2:57 PM IST
ఏపీలో సర్పంచ్లు పోరుబాట పట్టారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టారు. ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కృష్ణాజిల్లా కలెక్టరేట్ వద్ద వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచ్ల ధర్నాకు దిగారు. ప్రభుత్వ తీరు ఖండిస్తూ నిప్పులు చెరుగుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com