
By - Vijayanand |6 Aug 2023 2:39 PM IST
అసెంబ్లీలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు ఎమ్మెల్యే సీతక్క. సభలోకి వచ్చాక కూడా బిజినెస్ గురించి చెప్పడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జీరో అవర్ లో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే... ఏలా మాట్లాడేదని ప్రశ్నించారు. సభలో అధికార పార్టీ బుల్డోజ్ చేస్తుందంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంత సేపు మాట్లాడిన మైక్ కట్ చేయరని.... కానీ మాకు ఓ నిమిషం మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com