By - Bhoopathi |15 July 2023 8:15 AM GMT
దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ చూడని తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు రాయలసీమలో ఏర్పడుతున్నాయి. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు దిగువన తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జాడ లేదు.దీంతో కృష్ణ,తుంగభద్ర నదులు నీటి ప్రవాహం లేక వెలవెల బోతున్నాయి. ఇటు ప్రధాన ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. నీటి మట్టాలు పాతాళానికి పడిపోయాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com