
By - Chitralekha |20 July 2023 2:46 PM IST
సోషల్ మీడియా ద్వారా ఆదాయార్జన చేసేలా విజయవాడలో స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాప్ నిర్వహించారు టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని. వెయ్యి మంది యువతకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి పొందేలా చూడటమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. సెల్ ఫోన్ ద్వారా ఎలా సంపాదించుకోవచ్చో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు హాయంలో స్కిల్ డెవెలప్మెంట్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ అంశాన్ని పూర్తిగా గాలికొదిలేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ కార్యక్రమాలు తిరిగి చేపడతామన్నారు కేశినేని చిన్ని.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com