By - Vijayanand |13 Aug 2023 7:45 AM GMT
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో... ఎమ్మెల్యే రెడ్డి శాంతికి నిరసన సెగ తగిలిగింది. పెద్దమల్లిపురం గ్రామంలో... గడప గడప ప్రభుత్వం కార్యక్రమంలో... ఆయన్ను అడ్డుకున్నారు మహిళలు. నాలుగేళ్లుగా రానిది.. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని వచ్చారంటూ.... మండిపడ్డారు. తమ ఊరికి డ్రైనేజి వ్యవస్థ, రోడ్లు, మంచినీటి కొళాయిలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల వచ్చినప్పుడే .. ఓట్ల కోసం ఊళ్లకు వస్తారా అంటూ ప్రశ్నించారు. మహిళలకు సమాధానం చెప్పలేక.... అక్కడినుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే రెడ్డి శాంతి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com