రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్రమంత్రి స్మృతి

రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్రమంత్రి స్మృతి

రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. మీరు భారత్‌ కు కాదు... అవినీతికి ప్రతిరూపమంటూ రాహుల్ పై మండిపడ్డారు. మణిపూర్ దేశంలో అంతర్భాగమేనన్న ఆమె...మణిపూర్‌ను ఎవరూ విభజించలేరంటూ ఫైర్ అయ్యారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి శాంతి నెలకొల్పామని... కానీ కాంగ్రెస్ వాళ్లు అక్కడికి వెళ్లి మళ్లీ 370 తెస్తామంటున్నారంటూ మండిపడ్డారు. భారత మాతను హత్య చేశారని రాహుల్ అంటుంటే... కాంగ్రెస్‌ సభ్యులు చప్పట్లు కొట్టడేమంటని ప్రశ్నించారు.

Next Story