
By - Chitralekha |19 July 2023 3:27 PM IST
మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ సైనికుడి కుటుంబంపై బంధువులు దాడి చేశారు. తల్లీ కూతుళ్లపై విచక్షణారహితంగా దాడులు చేయడంతో ఇరువురూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బయ్యారం మండలం ఉప్పలపాడు గ్రామంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com