By - Chitralekha |19 July 2023 9:57 AM GMT
మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ సైనికుడి కుటుంబంపై బంధువులు దాడి చేశారు. తల్లీ కూతుళ్లపై విచక్షణారహితంగా దాడులు చేయడంతో ఇరువురూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బయ్యారం మండలం ఉప్పలపాడు గ్రామంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com