By - Vijayanand |27 Aug 2023 8:35 AM GMT
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ...కశ్మీర్లో పర్యటిస్తున్నారు. శనివారం శ్రీనగర్ లోని నగీన్ సరస్సులో బోట్ రైడ్ చేశారు. ఈ సరస్సు అందాలను ఆస్వాదించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ... నైగీన్ సరస్సులోని..... హౌస్ బోటులోనే ఉంటున్నారు. బోట్ రైడ్ అనంతరం.. రైనావారీ ప్రాతంంలోని హోటల్ లో సోనియాగాంధీ బస చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా సైతం సోనియా, రాహుల్ ను కలవనున్నారు. ఇక.... ఇవాళ సోనియా కుటుంబం గుల్మాల్ను సందన్శించనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com