
By - Bhoopathi |8 Jun 2023 11:15 AM IST
భారత వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రేపు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని వాతావరణం చల్లబడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది.తర్వాత క్రమంగా అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com