
By - Bhoopathi |15 July 2023 12:00 PM IST
శ్రీకాకుళం జిల్లాలో అధికారులు ఓ ఎలుగుబంటిన బంధించారు. మందస మండలం పెద్ద లోహరిబందలో సంచరిస్తున్న ఎలుగుబంటిని ఉదయం మత్తు మందు ఇచ్చి విశాఖ జూ అధికారులు బంధించారు. నిన్న ఉదయం నుండి గాయాలతో రోడ్డు పక్కన చుట్టూ చక్కర్లు కొట్టింది. విశాఖ జూలో భల్లూకానికి వైద్యం అందివ్వనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com