సీఎం పట్టాల పంపిణీ కార్యక్రమ బహిష్కరణ

సీఎం పట్టాల పంపిణీ కార్యక్రమ బహిష్కరణ

జగన్‌ సర్కార్‌కు మంగళగిరి ఎస్టీ కాలనీ వాసులు షాక్ ఇచ్చారు. రాజధానిలో ఇవాళ్టి ముఖ్యమంత్రి పట్టాల పంపిణీ సభకు వెళ్లకూడదని తీర్మానించారు. తాము నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఇళ్ల పట్టాలివ్వాలని వారు డిమాండ్‌ చేశారు. రాజధాని ఆర్‌-5 జోన్‌లో సెంటు స్థలం కేటాయించిన నల్ల రేగడి భూమిలో... ఇళ్లు కట్టుకునేందుకు వారు విముఖత చూపిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story