By - Vijayanand |19 May 2023 10:48 AM GMT
హైదరాబాద్ నిప్పుల కొలిమిలా మారింది. భానుడి భగభగలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఒకవైపు ఎండ.. మరోవైపు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండ వేడికి తోడు వడగాలులు భయపెడుతున్నాయి. ఉదయం 7 నుంచే సెగలు పుడుతున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com