By - Chitralekha |24 July 2023 9:37 AM GMT
వారణాసి జ్ఞానవాపి మసీదులో తవ్వకాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.అప్పీల్పై రేపు విచారించనుంది ధర్మాసనం.ఎలాంటి జాప్యత లేకుండా విచారణ చేపడుతామని స్పష్టత ఇచ్చింది ధర్మాసనం. గతంలో జ్ఞానవాపి ఆవరణలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని వారణాసి కోర్టు తీర్పు ఇచ్చింది.హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంను ఆశ్రయించారు మసీదు నిర్వహణ కమిటీ ప్రతినిధి అహ్మదీ.1600 సంవత్సరం నాటి మసీదు అంటూ తన వాదనలు వినిపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com