
By - Bhoopathi |6 July 2023 9:15 AM IST
చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలకు ఇరిగేషన్ పై కనీస అవగాహన లేదన్నారు. రాయలసీమలో కరువు నివారణ కోసం చంద్రబాబు సాగు నీటి ప్రాజెక్టులు చేపట్టారని.. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఏపీలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే సత్తా కేవలం చంద్రబాబుకే ఉందన్నారు. మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం నియోజకవర్గంలో అభివృద్ధే లేదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com