
By - Bhoopathi |13 July 2023 7:45 AM IST
తెలంగాణలో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసేందుకు బీజేపీ నాయకత్వం స్పీడ్ పెంచింది.వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతోంది.కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారధ్యంలో నిరంతరం నేతలు ప్రజల మధ్య ఉండేలా కార్యక్రమాల అమలుకు నిర్ణయం తీసుకుంది. వందరోజుల కార్యక్రమాల పేరుతో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని తీర్మానించింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారన్న ఆరోపణలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com