By - Bhoopathi |9 Jun 2023 7:00 AM GMT
ఖమ్మంలో కరెంట్ స్తంభాన్ని ఢీ కొని బోల్తా పడింది ట్యాంకర్. పులివెందులకు వెళ్తున్న ట్యాంకర్ కరెంటు స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో ఎవరూ లేక పోవడంతో ప్రాణనష్టం తప్పింది. పెట్రోల్ బంకులోకి ట్యాంకర్ దూసుకెళ్లి ఉంటే, భారీ ప్రమాదం జరిగి అంటున్నారు స్థానికులు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com