
By - Chitralekha |30 May 2023 5:50 PM IST
చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలకు నిరసిస్తూ శ్రీకాకుళంలో టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తమ్మినేని సీతారాం దురహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com