
By - Bhoopathi |25 Jun 2023 12:15 PM IST
పల్నాడు జిల్లా టీడీపీ దూకుడు పెంచింది. టీడీపీ మేనిఫెస్టో, భవిష్యత్కు గ్యారెంటీ కార్యక్రమాలతో స్పీడు పెంచింది. టీడీపీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము నరసరావుపేటలో కాఫీ విత్ నల్లపాటి, బ్రేక్ ఫాస్ట్ విత్ నల్లపాటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జగన్ పాలనలో ఏపీకి జరిగిన నష్టంతో పాటు చంద్రబాబు వస్తే టీడీపీ చేపట్టే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com