By - Vijayanand |7 Aug 2023 9:01 AM GMT
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబుకు బ్రహ్మరధం పట్టారు. ఉంగటూరు నియోజక వర్గం గుండగోల దగ్గర ఘన స్వాగతం పలికారు మహిళలు.టీడీపీ నేతలు గన్ని వీరాంజనేయులు, మాగంటి బాబు భారీగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు టీడీపీ అధినేతకు స్వాగతం పలికారు.ఇవాళ గోపాల పురం, పోలవరంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇందుకు సంబందించి భారీ ఏర్పాట్లును చేసింది టీడీపీ. పోలవరం నిర్వాసితులతో మాట్లాడనున్నారు. అనంతరం సాయంత్రం దేవర పల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు చంద్రబాబు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com