
By - Chitralekha |9 Aug 2023 12:32 PM IST
అంగళ్ల ఘటనలో చంద్రబాబు సహా టీడీపీ నాయుకులపై కేసులు పెట్టడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఖండించారు. ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఏ పరిస్థితుల్లో కేసు పెట్టాలో.. పెట్టకూడదో అన్న విచక్షణ పోలీసులకు ఉండాలన్నారు. రాజ్యాంగ పరిధిలో ఉన్నవారిపై కేసులు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. చంద్రబాబుకు భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com