AP TDP: కొండను కాజేసేందుకు విజయసాయిరెడ్డి బంధువులు..

AP TDP: కొండను కాజేసేందుకు విజయసాయిరెడ్డి బంధువులు..

విశాఖలో భూముల వ్యవహారంపై ఫైర్‌ అయ్యారు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. తర్లువాడ కొండకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఇక్కడి ప్రజలు పవిత్రమైన కొండగా భావిస్తారని అన్నారు. అలాంటి తర్లువాడ కొండ కబ్జాకు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.కొండను కాజేసేందుకు విజయసాయిరెడ్డి బంధువులు..ప్రభుత్వానికి దరఖాస్తు చేశారని 300 కోట్ల విలువైన భూమిని 20 కోట్లకు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.తర్లువాడ కొండపై భూమిని ఏ2 విజయసాయిరెడ్డికి. ఏ1 జగన్ అప్పనంగా అప్పగించే ప్రయత్నంచేస్తున్నారని ఆరోపించారు.

Next Story