By - Bhoopathi |19 Jun 2023 10:30 AM GMT
జగన్ సర్కార్ పై టీడీపీ సీనియర్ నేత చింతమనేని ఫైర్ అయ్యారు.వైసీపీ ప్రభుత్వంలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదన్నారు. 10వ తరగతిచదువుతున్న 15 ఏళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా చంపడం దారుణమన్నారు.ఈ నాలుగేళ్లలో జరిగిన అరాచకాలకు సీఎం బాధ్యత వహించాలి డిమాండ్ చేశారు. బీసీలు బ్యాక్ అని బోన్ అని చెప్పే వైసీపీ నేతలు వారినే పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి అరాచకాలు చూడలేదన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com