పల్నాడు జిల్లాలో యువగళం జోష్‌

పల్నాడు జిల్లాలో యువగళం జోష్‌

పల్నాడు జిల్లాలో యువగళం జోష్‌ నెలకొంది. లోకేష్‌ పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతుంది. పాదయాత్రలో వేలాది మంది మహిళలు పాల్గొంటున్నారు. సమీప గ్రామాల నుంచి ట్రాక్టర్లపై తరలి వస్తున్నారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేస్తున్నారు.

Next Story