
By - Chitralekha |16 Aug 2023 4:56 PM IST
టిడిపి నేత వంగవీటి రాధాకృష్ణకు వివాహాం నిశ్చయమైంది. నరసాపురానికి చెందిన రాజకీయకుటుంబానికి చెందిన యువతితో రాధాకృష్ణ వివాహాం జరగనున్నట్లు తెలుస్తుంది. నరసాపురం మాజీ ఛైర్ పర్సన్ జక్కం అమ్మణి, బాబ్జీల కుమార్తె పుష్పవల్లితో సెప్టెంబరు 6న వివాహా ముహుర్తాన్ని ఖారారు చేసినట్లుగా సమాచారం. ఇటీవల వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ నరాసాపురం వెళ్ళినప్పుడు జక్కం బాబ్జి ఇంటిలోనే బసచేశారు. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ చొరవతో ఈ వివాహాం నిశ్చయమైందనే ప్రచారం జరుగుతుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com