
By - Chitralekha |7 Aug 2023 4:46 PM IST
పుంగనూరు ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు చంద్రగిరి టీడీపీ నేతలు. ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని సూచించారు. విధ్వంసానికి కారకులైన వైసీపీ నేతలపై ఒక్క కేసు పెట్టలేదని మండిపడ్డారు. టీడీపీకి చెందిన వంద మందిపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com