By - Chitralekha |5 Aug 2023 9:42 AM GMT
పుంగనూరు నియోజకవర్గం పాకిస్ధాన్లో లేదని.. ఏపీలోనే ఉందన్న విషయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తుపెట్టుకోవాలని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేసిందే కాక.. తిరిగి ఇవాళ జిల్లా బంద్కు వైసీపీ పిలుపు నివ్వడం హేయమైన చర్యగా అభివర్ణించారు. త్వరలో పుంగనూరులోని ప్రతి మండలంలో చంద్రబాబు సభ నిర్వహిస్తారని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటున్న టీడీపీ నేతలు తీర్మానించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com