కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మురుగు కాలువలోని బురద తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ ముందు వేశారు టీడీపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో ఈ నిరసన వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. నెలరోజులుగా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. టీడీపీ నేతలు వస్తున్నారని తెలుసుకున్న అధికారులు మున్సిపల్ ఆఫీస్ కు గేట్లు వేశారు. దీంతో ఆ గేట్లు ముందు బురద జల్లి నిరసన తెలిపారు టీడీపీ నేతలు.

Next Story