ఓట్ల గల్లంతుపై సీఈసీకి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి ఫిర్యాదు

ఓట్ల గల్లంతుపై సీఈసీకి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి ఫిర్యాదు

విశాఖలో ఓట్ల గల్లంతుపై సీఈసీకి ఫిర్యాదు చేవారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. ఢిల్లీ లోని కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలోసీఈసీని కలసిన ఆయన విశాఖ తూర్పు నియోజకవర్గంలో 40 వేల ఓట్లు తీసేశారని కంప్లైంట్‌ చేశారు. విశాఖ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి, బీఎల్‌ఓలపైన ఫిర్యాదు చేశారు. బూతు లెవల్‌ అధికారులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, వీరి తీరుపై రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు.

Next Story