By - Chitralekha |19 July 2023 11:49 AM GMT
వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విశాఖలో తెలుగు మహిళలు ధ్వజమెత్తారు.. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను, అత్యాచారాలకు నిరసనగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని మహిళలు ఆత్మగౌరవ ర్యాలీ పేరుతో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.. దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ మహిళా నేతలు మండిపడ్డారు..
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com