
By - Chitralekha |31 May 2023 11:08 AM IST
ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణా హైకోర్టులో ఊరట లభించింది. అతడికి ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అవినాశ్ కు షరత్తులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com